భారతదేశం, నవంబర్ 26 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ అయిన సియెర్రా ఎస్యూవీని భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసింది. సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత సియెర్రాను పున... Read More
భారతదేశం, నవంబర్ 26 -- ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది! చెంబూరు ప్రాంతంలోని ఓ ఆలయంలో కాళీ మాత విగ్రహాన్ని మేరీ మాత రూపంలో అలంకరించడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిణామంపై హిందూ సంస్థలు త... Read More
భారతదేశం, నవంబర్ 25 -- ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందడి కొనసాగుతోంది. ఈ సేల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై, ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై, వినియోగదారులకు భారీ డిస్కౌంట్... Read More
భారతదేశం, నవంబర్ 25 -- ఇథియోపియాలోని పురాతన హేలీ గుబ్బి అగ్నిపర్వతం బద్దలవడంతో వెలువడిన బూడిద మేఘాలు దేశంలోకి ప్రవేశించాయి. గుజరాత్, రాజస్థాన్, దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలపై దీని ప్... Read More
భారతదేశం, నవంబర్ 25 -- దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా బద్ధలైన ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడిన భారీ బూడిద మేఘం సోమవారం రాత్రి వాయువ్య భారతదేశాన్ని కమ్మేసింది! దీని కారణ... Read More
భారతదేశం, నవంబర్ 25 -- సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 331 పాయింట్లు పడి 84,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు కోల్పోయి 25,95... Read More
భారతదేశం, నవంబర్ 25 -- ఒకప్పుడు అత్యంత ఖరీదైన, అత్యాధునిక టెక్నాలజీ కార్లకు మాత్రమే పరిమితమైన ఫీచర్లలో 'హెడ్స్-అప్ డిస్ప్లే' (హెచ్యూడీ) ఒకటి. అయితే ఈ సాంకేతికత ఇప్పుడు సాధారణ భారతీయ ఆటోమొబైల్ మార్క... Read More
భారతదేశం, నవంబర్ 25 -- మోటోరోలా సంస్థ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ తాజాగా ఇండియాలో అడుగుపెట్టింది. దాని పేరు మోటో జీ57 పవర్. ఇదొక 5జీ గ్యాడ్జెట్. భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ... Read More
భారతదేశం, నవంబర్ 25 -- ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే విక్రయమవుతున్న కియా సోరెంటో త్రీ-రో ఫ్యామిలీ ఎస్యూవీ తొలిసారిగా భారత్లో టెస్టింగ్ చేస్తుండగా కనిపించింది! ఈ సోరెంటో ఆధారంగా కియా సంస్థ ఒక హైబ్రిడ్ ... Read More
భారతదేశం, నవంబర్ 25 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. ఆ నోటీసు ... Read More